వై7 న్యూస్ | పలాస
ఆదివారం పలాసలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించిన దరఖాస్తులలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయి.
ఈ మేరకు
1. లేట్ పొందర దామోదర రావు C/o పొందర కవిత పాత్రో – రూ. 60,000/-
2. దుమ్ము ఏకాంబరం – రూ. 60,752/-
3. అనురాధ పాణిగ్రహి – రూ. 46,084/-
4. కంచరాన కిరణ్ కుమార్ – రూ. 56,441/-
మొత్తం రూ. 2,23,277/- (రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల డబ్బై ఏడు రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేయడం జరిగింది.
ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేడు పలాస ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో బాధితులకు శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారి చేతుల మీదుగా అందజేశారు.
రిపోర్టర్: పి. దినేష్
Post Views: 89









