E-PAPER

ఆటో ప్రమాద బాధితురాలికి సర్పంచ్ పరామర్శ, ఆర్థిక సాయం

కరకగూడెం మండలం | డిసెంబర్ 14

సమత్ బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడిన కాటి సాంబయ్య భార్య ప్రవళిని సమత్ బట్టుపల్లి సర్పంచ్ కొమరం సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో రేగా సత్యనారాయణ, చందా మాటూరి సత్యం, ఎలగొండ శీను, బంధు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : దిలీప్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News