E-PAPER

ములుగు జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…

ములుగు, వై 7 న్యూస్

కొండాయి గ్రామస్తులను కలిసి,సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యలు త్వరలోనే మంత్రి సీతక్క పరిష్కరించనున్నారని తెలిపిన జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News