E-PAPER

ఈటెల రాజేందర్ ను కలిసిన గంట రాధా

మణుగూరు మార్చి 05 వై సెవెన్ న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన గంట రాధా కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన విషయం విధితమే. నేడు హైదరాబాద్ లో ఈటెల రాజేందర్ నివాసంలో వారిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు. ఈటెల మాట్లాడుతూ గంట రాధా కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్