E-PAPER

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ మణిధర్

అశ్వాపురం, జూలై24 వై 7 న్యూస్;

ఆశ్వాపురంమూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మణిదర్ మాట్లాడుతూ మండల పరిధిలో అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు,ప్రజలు,పంట పొలాల కోసం వెళ్లేటప్పుడు వాగులు, వంకలు,దాటేటప్పుడు, అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News