E-PAPER

పలాసలో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు

పలాస, మే 28 (వై 7 న్యూస్):

పలాస టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి గౌతు శ్యామసుందర్ శివాజీ పూలమాల వేసి నివాళులర్పించారు. “తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన నాయకుడు ఎన్టీఆర్” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News