E-PAPER

పొరపాటున నగదు బదిలీ; స్పందించిన ఎస్ఐ

పినపాక, మార్చి 20 వై 7 న్యూస్ తెలుగు;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జూగనమ్మ 28,000నగదు పొరపాటున వేరే ఖాతాలో జమయింది.. ఆ నగదును తీసుకునేందుకు బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయింది. స్పందించిన ఎస్సై రాజేందర్ బ్యాంక్ సిబ్బందితో మాట్లాడి ఆమె కు నగదు ఇప్పించడం జరిగింది. దీంతో ఎస్సై రాజేందర్ కు జుగణమ్మ కృతజ్ఞతలు తెలిపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News