మణుగూరు ఫిబ్రవరి 28 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం జిఎం ఆఫీస్ కి వెళ్లే దారిలో కాలువలో , అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ సతీష్ కుమార్ ఎస్ఐ మనీషా మృతుడి వివరాలు వెల్లడించారు. మృతుని పేరు ముని ప్రసాద్ బిస్కర్మ ( 32)మధ్య ప్రదేశ్ రాష్ట్రం ,గోపారి గ్రామం గా తెలిపారు.దుర్గ కంపెనిలో
మెకానిక్ హెల్పర్ గా చేస్తున్నారు.
Post Views: 1,227