రాజమండ్రి :
ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన రాజమండ్రి రోడ్డు-రైల్వే బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఆసియా ఖండం లోనే అతి పొడవైన రెండవ రోడ్డు-రైల్వే బ్రిడ్జిగా చరిత్రలో నిలిచింది.1974సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోంది. ప్రస్తుతం దీనిపై వాహనాల రాకపోక లను నిషేధించారు.భారతదేశంలోని ప్రాచీన వంతెనల్లో ఇది ఒకటి.
Post Views: 58