E-PAPER

ఉపాధి పధకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలంగిపు

వై 7న్యూస్ పలాస

మందస మండలం లోని పలు పంచాయతీ లకు చెందిన 9 మంది ఉపాధి హామీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తూ ఉన్నతధికారులు ఉత్తర్వులు జారీ చేసారని మందస మండలం ఉపాధి హామీ పధకం ఏ పి ఓ హరికృష్ణ మీడియా కు తెలిపారు. మండలం లోని తాళ్లగూరంటీ, భేతల్లాపురం, రాంపురం, సరియపల్లి, మందస, పోతంగి, భోగాపురం, పంచాయతీ లకు 9 మంది చెందిన ఉపాధిహామీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు అయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :