వై 7న్యూస్ పలాస
మందస మండలం లోని పలు పంచాయతీ లకు చెందిన 9 మంది ఉపాధి హామీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తూ ఉన్నతధికారులు ఉత్తర్వులు జారీ చేసారని మందస మండలం ఉపాధి హామీ పధకం ఏ పి ఓ హరికృష్ణ మీడియా కు తెలిపారు. మండలం లోని తాళ్లగూరంటీ, భేతల్లాపురం, రాంపురం, సరియపల్లి, మందస, పోతంగి, భోగాపురం, పంచాయతీ లకు 9 మంది చెందిన ఉపాధిహామీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు అయన తెలిపారు.
Post Views: 50