తూప్రాన్ నవంబర్ 21 వై సెవెన్ న్యూస్
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నేతృత్వంలో పాద యాత్ర 25/11/2024తూప్రాన్ పట్టణానికి చేరుకుంటుంది. కావున తూప్రాన్ మండలం లోని మాలలు, మాల ఉప కులాలు పెద్దఎత్తున పాల్గొని స్వాగతం పలకాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో అంబేడ్కర్ సంగం అధ్యక్షులు పసుల నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, భైరం సత్య లింగం, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల అశోక్ కుమార్, నాయకులు, ఎర్పుల లక్ష్మణ్, కొరబోయిన ప్రవీణ్ కుమార్,దొంతి రాజేశ్వర్,పర్స ప్రభాకర్,చిట్టిమిళ్ల సత్యం పర్స పోచేందర్, చిట్టిమిళ్ల అనిల్ కుమార్, ఎర్పుల రామ్ ప్రసాద్,ఎర్పుల బాల్ రాజ్, సాయి ప్రసాద్,శాస నాగేంద్ర ప్రసాద్, చిట్టిమిళ్ల బాలు, నవీన్ కుమార్, నర్సాపురం నాగ రాజు, ప్రసాద్, స్వామి పాల్గొన్నారు.
Post Views: 24