E-PAPER

మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు

మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్ మాన్ అధికారి జ్యోతిశర్మబాయి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి కి పట్టుబడ్డారు. కలెక్టరేట్ లో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్