E-PAPER

మణుగూరు లో క్షుద్ర పూజలు కలకలం

మణుగూరు,సెప్టెంబర్13 వై 7 న్యూస్;

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం గోదావరి ఇసుక ర్యాంపు వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి.
క్షుద్ర పూజలతో అక్కడ ఏం జరిగింది? ఏమైనా గుప్త నిధులు బయటపడ్డాయ అని గ్రామాల్లోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :