E-PAPER

వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

చంద్రుగొండ,అక్టోబర్ 02 వై 7 న్యూస్;

చండ్రుగొండ మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కొద్దిపాటి వర్షానికే ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని ఈ రోజు ఆ కాలనీ ని స్థానిక ఎంఎల్ఏ జారె ఆదినారాయణ పరిశీలించి శాశ్వతంగా ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కాలనీకి వరద ముంపు లేకుండా పరిష్కారం చూపుతానని గ్రామస్తులకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలనాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :