E-PAPER

Breaking news; కడప – రాయచోటి రోడ్డులోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం

. కారు – లారీ డీ ఆరు గురు దుర్మరణం లోయలో పడ్డ లారీ

కడప – రాయచోటి వెళ్లే జాతీయ రహదారి గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరియు లారీ డ్రైవర్ తో సహా మొత్తం ఆరుగురు అక్కడకక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్