E-PAPER

అశ్వాపురం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన షేక్ సైదా రహూఫ్

అశ్వాపురం,అక్టోబర్ 02 వై 7 న్యూస్;

భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్ స్టేషన్ నూతన ఎస్.ఐ గా షేక్ సైదా రహూఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నేరాలను అదుపులో ఉంచడానికి, తన వంతు కృషి చేస్తానని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,యువకులు చెడు వ్యాసనాలను దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :