E-PAPER

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం;సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ

మిర్యాలగూడ,సెప్టెంబర్ 23 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి;

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ప్రతి సోమవారం ప్రజవాణి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తెలిపారు.అందులో భాగంగా సోమవారం డివిజన్ పరిధిలోని అధికారుల అందరితో కలిసి ప్రజవాణి కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ సమస్యలు ఉన్న నేరుగా నన్ను కలవచ్చని,
ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వొచ్చని, అట్టి దరఖాస్తులపై తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ హరిబాబు , ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :