కొత్తగూడెం, ఫిబ్రవరి 20 వై సెవెన్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లో పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ జితేస్ వి పాటిల్. ఈజీఎస్ కూలీలతో కలిసి పలుగు పారపట్టి మట్టి ఎత్తిన కలెక్టర్ అనంతరం ఉపాది కూలీలతో ముచ్చటించారు.
Post Views: 165









