చింతకాని,అక్టోబర్05; వై 7న్యూస్
చింతకాని మండలం లచ్చగూడెం లో విద్యుత్ షాక్ తో గూని ప్రసాద్ అనే రైతు పొలంలో మృతి చెందారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కొదమూరు సబ్ స్టేషన్ ముందు మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 1,611