E-PAPER

వైభవంగా దుర్గామాత ప్రతిష్టాపన ఉత్సవం

. ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్

పటాన్ చెరువు;అక్టోబర్02 వై 7 న్యూస్;

పటాన్ చెరువు పట్టణంలోని శివాజీ పుత్ర యూత్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొని వెళ్లారు.ఈ కార్యక్రమంలో ఎం డి ఆర్ ఫౌండేషన్ కో – ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. ప్రజలంతా నవరాత్రి, బతుకమ్మ, దసరా పండగలను సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ దుర్గా అమ్మవారి కరుణా, కటాక్షాలు అందరి మీద ఉండాలని ఆయన మొక్కుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :