మిర్యాలగూడ,సెప్టెంబర్21 వై సెవెన్ న్యూస్;
మాడుగుల పల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాబా దగ్గర వ్యక్తి మృతి
ఇందుగుల గ్రామానికి చెందిన పుట్ట శేఖర్ గా గుర్తింపు
డిజిల్ తీసుకొని వెళుతున్న క్రమంలో వెనక నుండి డీసీఎం గుద్దడంతో అక్కడికక్కడే మృతి.
ఈ సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Post Views: 160