E-PAPER

మానవత్వం చాటుకున్న మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్

మిర్యాలగూడ,డిసెంబర్ 20 వై7 న్యూస్ తెలుగు

మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ లో శుక్రవారం జరిగిన విద్యుత్ షాక్ సర్క్యూట్ తో దాసరి స్వప్న భర్త సతీష్ దంపతుల పురిల్లు పూర్తిగా దగ్ధమైంది.ఇట్టి విషయమై సబ్-కలెక్టర్, మిర్యాలగూడ మానవతా దృక్పథంతో స్పందించి వారి స్వంతంగా, వారికి 25,000 /- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సబ్ కలెక్టర్ మంచి మనస్సుకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్