E-PAPER

మణుగూరు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

మణుగూరు,అక్టోబర్28, వై 7 న్యూస్;

మణుగూరు పట్టణంలోని ఆదర్శనగర్ గ్రామంలో
మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ ఇంటింటికి తిరుగుతూ బిజెపి సంక్షేమ పథకాలను వివరిస్తూ వారినీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, పినపాక నియోజకవర్గం కన్వీనర్ పున్నం బిక్షపతి, సభ్యత్వ జిల్లా ఇంచార్జ్ శ్రీ వర్ధన్ రెడ్డి, బిజెపి నాయకులు పోడియం బాలరాజు, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగి చందర్రావు , మణుగూరు పట్టణ అధ్యక్షులు లింగంపల్లి రమేష్, సీనియర్ నాయకులు ఈసాల వెంకటేశ్వర్లు, పినపాక మండల అధ్యక్షుడు దూలిపూడి శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి బిర రమేష్, పల్లపు కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :