E-PAPER

భద్రాద్రి జిల్లాలో బైక్ ఆక్సిడెంట్

కరకగూడెం,అక్టోబర్12 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండల పరిధిలోని మద్దెలగూడెంలో శనివారం సాయంత్రం బైక్ యాక్సిడెంట్ జరిగింది.
ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.
రేగళ్ల గ్రామానికి చెందిన డోలు భద్రు (55 ) మరొకరు చతిస్గడ్ గా చెందిన వ్యక్తిగా గుర్తింపు.రేగళ్ల గ్రామం నుండి కరకగూడెం వస్తుండగా ప్రమాదవశాత్తు మద్దెలగూడెం వద్ద చెట్టును ఢీకొని మృతి చెందినట్లు సమాచారం .ఈ సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్