E-PAPER

గుండాల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కు ఘననివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

గుండాల,సెప్టెంబర్02 వై 7 న్యూస్;

గుండాల లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వారికి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడెం ముత్యం చారి మాట్లాడుతూ బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి, అన్నదాతల ఆరాధ్యదైవం-ఆరోగ్యశ్రీ రూపకర్త పేదగుండెల ఆపద్భాంధవుడు మరుపురాని మహానేత అని గుర్తు చేసినారు. అలాగే మండల కేంద్రానికి వచ్చిన నాయకులందరూ కూడా డావై.యస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి-ఆయన స్ఫూర్తిని కొనియాడుతూ ఘననివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తయ్య , ప్రధాన కార్యదర్శి ఈసం పాపారావు, బసవయ్య, సనప సీత రాములు, వంకోడత్, ఈసం రాజబాబు, ఊకె సుబ్బారావు, మోకాళ్ళ భద్రం నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!