గుంటూరు;
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూమిని అమ్మ లేదన్న కారణంతో ఓ కుటుంబం పై దాడికి దిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే భర్త…
బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం…
న్యాయస్థానం ఆదేశాలతో శాసనసభ్యురాలు భర్తపై కేసు నమోదు చేసిన గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీసులు…
ఈ వ్యవహారంలో బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు బాధితుల పట్ల ఆలస్యంగా వ్యవహరించారని కారణముతో పట్టాభిపురం సిఐని విఆర్ కు పంపినట్లు సమాచారం..
ఇప్పటికే ఈ వ్యవహారం అంతా గుంటూరు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
Post Views: 34