E-PAPER

దోపిడి కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్;తూప్రాన్ ఎస్సై జి.శివానందం

తూప్రాన్ మే 14 వై సెవెన్ న్యూస్

మూడు రోజుల క్రితం తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో వెళుతున్న మధ్యప్రదేశ్ చెందిన మనీష్ కుమార్ పై దాడి చేసి సెల్ ఫోన్ , నగదు ఎత్తుకెళ్లిన కేసులో మల్లేశం (మేడ్చల్), శ్రీకాంత్ (బొల్లారం), మధు (నేరేడ్మెట్) లను బుధవారం పట్టుకుని రిమాండ్ చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News