పలాస; మార్చి 04 వై 7 న్యూస్ తెలుగు;
పలాస గ్రామం లో వెలసిఉన్న ఎల్లమ్మ తల్లి జామి జాతర కు నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఎల్లమ్మ తల్లి జామి జాతర కు సర్వం సిద్ధం చేసినట్లు మంగళవారం నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఉత్సవ విగ్రహాలతో పాటు ఆలయానికి రంగులు వేసి అలకరణ చేసినట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Post Views: 25