మిర్యాలగూడ,అక్టోబర్07 వై సెవెన్ న్యూస్
మిర్యాలగూడ పట్టణంలోనీ బంగారు గడ్డ నందు దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ పి. నాగార్జున , ఎస్సై రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరు బాలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నల్లగంతుల నాగభూషణం, పూరం వెంకట్, అధ్యక్షులు రాము , ఆంజనేయులు విష్ణు , శ్రీనివాస చారి , నరేంద్ర చారి, జానకి రాములు శివాజీ యూత్ కమిటీ, మహిళలు , పాల్గొన్నారు.
Post Views: 91