E-PAPER

సింధూర జలసిరి పై సమక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

వై 7 న్యూస్ పలాస;
సింధూర జాలసిరి పై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం అధికారులులతో సమక్ష నిర్వహించారు. సింధూర జలసిరి ద్వారా ప్రస్తుతం పలాస మున్సిపాలిటీ లో 60 శాతం మంది కీ నీరు అందుతుంది అన్నారు. మిగిలిన వారికీ. కూడా నీరు అందేచర్యలు చేపట్టాలని అధికారులు కు ఆదేశించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :