E-PAPER

లబ్దిదారులకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

పిట్లం డిసెంబర్ 06 వై సెవెన్ న్యూస్ తెలుగు

పిట్లం మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందడం జరిగింది.వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు గురువారం రోజున పిట్లం మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్