E-PAPER

ప్రియాంక గాంధీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన లంజపల్లి శ్రీనివాస్

తిరుమలాయపాలెం నవంబర్ 23 (వై 7 న్యూస్)

కేరళ రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ 4 లక్షల మెజార్టీ తో విజయం సాధించడం పట్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు లంజపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వాడు అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్