E-PAPER

సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం; సీఐ మోహనరావు

పలాస,నవంబర్23 వై 7 న్యూస్;

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో శనివారం సైబర్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ డి మోహనరావు మాట్లాడుతూ విద్యార్థులు ఆన్లైన్ సైబర్ మోసాలకు ఎక్కువగా గురిఅవుతున్నారని ,అధికమొత్తంలో డబ్బులును పోగొట్టుకుంటున్నారని తెరిపారు.అదే విధంగా సైబర్ మోసాల గురుంచి వివరించారు. సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త గా వుండాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్