కామేపల్లి,సెప్టెంబర్27 వై 7 న్యూస్;
ఖమ్మం జిల్లా,కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో గురువారం అర్ధరాత్రి వికలాంగుడైన బావ్ సింగ్(30) ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 328