E-PAPER

గౌడ సేన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా బుర్ర సోమేశ్వర్ గౌడ్

మణుగూరు, ఆగస్టు26(వై 7న్యూస్)
జై గౌడ సేన జాతీయ సంఘం తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన బుర్రా సోమేశ్వర్ గౌడ్ ని నియమించిన జాతీయ అధ్యక్షులు డా. మోర్ల ఏడుకొండలు గౌడ్. ఈ సందర్భంగా బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గౌడ సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని గౌడ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్