మిర్యాలగూడ,సెప్టెంబర్ 30 వై 7 న్యూస్
ప్రజావాణి లో భాగంగా సోమవారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అధికారుల అందరితో కలిసి ప్రజవాణి కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ సమస్యలు ఉన్న నేరుగా నన్ను కలవచ్చని,
ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వొచ్చని, అట్టి దరఖాస్తులపై తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ హరిబాబు,గీత వాణి డిప్యూటీ డిఎంహెచ్వో ,ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Post Views: 71