E-PAPER

ఫుట్ బాల్ టోర్నమెంట్స్ లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్న భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ జట్టు

మణుగూరు, నవంబర్ 12 వై సెవెన్ న్యూస్;

గత మూడు రోజులుగా TG జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ కబడ్డీ, ఫుట్ బాల్ టోర్నమెంట్స్ KTPS – VII స్టేజ్ పాల్వంచ వారు నిర్వహించగా జెన్కో లోని వివిధ ప్రాజెక్ట్ ల జట్లు పాల్గొనగా భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ జట్టు ఫుట్ బాల్ నందు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది..

ఈ సందర్భంగా క్రీడాకారులను బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న సి.ఈ కార్యాలయంలో అభినందించారు.. సి.ఈ గ మాట్లాడుతూ క్రీడాకారులను మన సంస్థ ఎల్లవేళలా ప్రోత్సాహిస్తుందని వారి కోసం అన్ని హంగులతో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుందని ఉద్యోగుల సంక్షేమం మొదటి ప్రాధాన్యత గా ఉంటుందని తెలిపారు..
అలాగే ఉద్యోగులు కూడా సంస్థ అభివృద్ధి కోసం విధులను సక్రమంగా క్రమశిక్షణ , అంకిత, భావంతో నిర్వర్తించాలని సంస్థ అభివృద్దే మన అందరి అభివృద్ధి అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో DE/ Tech సత్యనారాయణ మూర్తి, స్పోర్ట్స్ సెక్రటరీ కల్తీ నర్సింహారావు , జట్టు సభ్యులు డి. రమేష్ కెప్టెన్, పి.రవితేజ, యం. నాగేశ్వరరావు, ఆర్. మురళి, జి. విజయ్ రామ్, డి.సురేష్, డి.వెంకటేశ్వర్లు, జి.గని, జి.సంపత్ రెడ్డి,జి.నవీన్ రెడ్డి, పి.రవి కుమార్, సి.హెచ్,ప్రశాంత్,జట్టు మేనేజర్ బి.హేమ్లా, కోశాధికారి సి.హెచ్ సాయి ప్రసాద్, మొదలగువారు పాల్గొన్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!