E-PAPER

అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలు

పినపాక మండలంలో గత రాత్రి కురిసిన వర్షానికి చేతికందిన వందల ఎకరాల వరి పంట నేలమట్టమైంది. కోతకొచ్చిన వరిపొలాలలో ప పండిన పంటలో వడ్లు రాలి అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు. గోపాలరావుపేట గ్రామంలో బండగొర్ల మల్లేష్ అనే రైతు తన 6 ఎకరాల వరిని మంగళవారం మిషన్ తో కోత కోపించాడు. రాత్రి కురిసిన వర్షానికి దాదాపుగా 200 బస్తాల ధాన్యం నీట తడిచింది. వందల ఎకరాల చేతికి వచ్చిన పంట నేల మట్టమై రైతుల కళ్లలో కన్నీటి వాన కురిపించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News