E-PAPER

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

ఆదివాసి సంఘాల ఐక్యవేదిక

దమ్మపేట ఆగస్టు 9 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల ప్రధాన కేంద్రంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా అశ్వారావుపేట సీఐ నాగరాజు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వాసం రాణి శ్రీను పాల్గొని జండా ఆవిష్కరణ చేసారు అలాగే మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు మ్మట్లాడుతూ ఆదివాసులు ఐక్యంగా ఉండి హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఆదివాసి ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు కొర్సా వెంకటేష్ దొర, తెల్లం రామారావు దొర, గడ్డం వెంకటేష్, రావుల శ్రీనివాసరావు,బండారు సూర్యనారాయణ, తంబళ్ల రవి, వాడే వీరాస్వామి మాట్లాడుతూ జీ వో నెంబర్ 3 పటిష్టంగా అమలు చేయాలనీ, 1/70 చట్టాన్ని అమలు చేయాలని, ఆదివాసి దినోత్సవం రోజున సెలవు ప్రకటించాలని, ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరటం కరిగింది ఈ కార్యక్రమం లో మాజీ ఏం పి పి సోయం ప్రసాద్,మాజీ జెడ్పి్టిసి సున్నం నాగమణి ఏ ఏం సి వైస్ ఛైర్మెన్ కొయ్యల అచ్చుతరావు ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు కుంజా చినబాబు,సోయం వీరభద్రం,సున్నం శ్రీను,పర్సిక మారేష్, తాళ్ళ దుర్గయ్య, ఆళ్ళ జంగం,తాటి చందర్ రావు, గుళ్ల రాంబాబు, అప్పిరెడ్డి వెంకన్న బాబు,చాప నాగరాజు,కట్టం ఏర్రప్ప, కుర్షం చిన్నారాజులు, తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!