E-PAPER

అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

కొత్తగూడెం ;
కొత్తగూడెం భజనమందిర్, సుజాతనగర్ మండలం సీతంపేట బంజరలో జరిగిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన నాగా సీతారాములు, స్వామివారి ఆశీర్వాదం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన్ను వేడుకున్నట్టు తెలిపారు.

Y7 NEWS TELUGU

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News